Home » Nitish Kumar
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానద�
‘జేపీ దేనికోసం పోరాడారన్న విషయంపై అమిత్ షాకు అవగాహన ఉందా? మేము నేరుగా జేపీ ఉద్యమం (1974) నుంచి ఆయన గురించి తెలుసుకున్నాం. కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారి మాటలను పట్టించుకోను’’ అని ఎద్దేవా చేశారు. అన్ని ఆంగ్ల దినపత్రికలు బ
‘‘జేడీయూని కాంగ్రెస్ లో కలిపేయాలని నాలుగైదేళ్ల క్రితం ప్రశాంత్ కిశోర్ నాతో చెప్పారు. ఇప్పుడు ఆయన బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నారు. నేను ప్రశాంత్ కిశోర్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో అది మాట్లా
బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్�
‘‘రాజకీయ కూటములను మార్చడం ద్వారా నితీశ్ బాబు ప్రధానమంత్రి కాగలరా? రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చాలా మందిని మోసం చేశారు. లాలూ జీ.. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నితీశ్ బాబు రేపు మిమ్మల్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ తో దోస్తీ కట్టే అవ�
ఢిల్లీకి మార్గం యూపీనే అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీని గెలిస్తే ఢిల్లీకి చేరుకున్నట్లే అంటుంటారు. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో రెండుసార్లు మోదీ ప్రభుత్వం ఏర్పడడానికి యూపీలో గెలిచిన స్థానాలే కీలకమయ్యాయి. ఆనాదిగా కేంద్రంలో ఏర్�
బీజేపీ అధికారంలోకి వచ్చాక అది సాధ్యం కాదంటూ కొట్టిపారేసింది. ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కావాలంటూ ఎప్పటి నుంచో అర్జీలు పెట్టుకుంటున్నాయి. అయితే వాస్తవంలో ఇది సాధ్యం కాదనే అంచనాలు మాత్ర�
అప్పుడు రాహుల్, పవార్, కేజ్రీవాల్ అంటూ పీకే పర్యటనలు చేశారు. ఇప్పుడు వారినే నితీశ్ కలుస్తున్నారు. వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల అంశంలో ఒక అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాజకీయాలు చర
బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే తామంతా రాజీనామా చేసి బీజేపీ గూటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడీయూ పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసిన అనంతరం మొదటగా అర�
నితీశ్ జంపింగ్ జలానీపై పీకే ఆసక్తిగా స్పందించారు. తరుచూ క్యాంపులు మారే అవకాశం ఉన్న నితీశ్.. మరోసారి క్యాంపు మారుస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని తేల్చి చెప్పారు. బిహార్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, నితీశ్ క్యాంపు మార్చరనే గ్యారెంటీ రాష్�