-
Home » Nizam
Nizam
Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..
ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏకంగా ఇన్ని కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సిని�
KGF2: డబ్బింగ్ సినిమాల్లో నైజాం నవాబుగా రాఖీ భాయ్!
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’పై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1....
RRR: నైజాంలో రికార్డుల మోత మోగించిన ఆర్ఆర్ఆర్
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల వేటను మొదలుపెట్టింది. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.....
Radhe Shyam: భీమ్లా నాయక్ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!
రాధేశ్యామ్.. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.
93 ఏళ్ల వయస్సు..ఏడో నిజాం కుమార్తె బషీరున్నీసా బేగం ఇకలేరు…
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె సాహెబ్ జాదీ బషీరున్నీబేగం (93) కన్నుమూశారు. పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణలో ఉన్న ఉస్మాన్ కాటేజ్ భవన్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు. పురానీ హవేలీకి సమీపంలో ఉన్న మసీదుకు
70 ఏళ్ల నాటి కేసులో పాక్కు షాక్ : నిజాం ఆస్తులు భారత్కే
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
నిజం విత్ శివాజీ : అమరావతి ఎంతో కాలం ఉండదు
ఏపీ రాజధాని అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఎంతో కాలం ఉండబోదనని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం రాకపోతే తప్పకుండా తరలివెళుతుందన్నార�