Home » nizamabad mp
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భద్రంగా ఉందని చెప్పారు.
బీజేపీపై రైతులు నిరసన తెలియచేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జురుగుతోందని...యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ నేతలను రైతులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. టీఆర్ఎస్ అడ్డుకుందని...
రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన
మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డికి పదవీ విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. త్వరలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో ఈ చర్చ రాజకీయ వర్గాలలో ప్రధానంగా కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరిగా ఉన్న సురేశ్రెడ్డి 2