Home » nizamabad
మారని మృగాలు.. నిజామాబాద్_లో మరో దారుణం
నిజామాబాద్లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మద్యం తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే.
ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్కు గొర్రెల మంద ఉంది.
తండ్రితో విడిపోయిన తల్లి వేరోక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేని కొడుకు, మేనమామతో కలిసి హత్యాయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుకు ఎప్పుడూ మిగిలేది కన్నీరే. సకాలంలో వర్షాలు రాక పంటలు పండకపోవడం, ఒకవేళ పండినా, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం... దీంతో రైతు అప్పులు పాలు కావడం.. సర్వసాధారణంగా మారింది. కానీ, ఈ సారి మొక్కజొన్నను పండించిన నిజ
కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు పడిన అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ బెడ్ల కొరత తీర్చేందుకు ముందుకొచ్చారు.
మీ భర్త ఆరోగ్యంగా..క్షేమంగా ఉండాలంటే సుమంగళి పూజలు చేయాలని నమ్మించిన ఓ పూజారి కొంతమంది మహిళలకు టోకరా ఇచ్చాడు. మీ భర్తలు క్షేమంగా ఉండటానికి వ్రతాలు చేయిస్తానని పలువురి మహిళల నుంచి పూజారి రూ.కోటిన్నర రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.
నిజామాబాద్ లో ఉగ్ర మూకలు కలకలం రేపుతున్నాయి. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బోధన్ కు చెందిన తన్వీర్ అనే యువకుడిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.