Home » nizamabad
రుద్రంగి ఎమ్మార్వో ఆఫీసుకు తాళి బొట్టు కట్టిన ఘటనలో ట్విస్టు చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు..ఆర్డీవో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యను రెవెన్యూ అధికారులపై రుద్దినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ�
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఈ విధంగా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి... వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే
Family Disputes : కుటంబంలో కలహాల కారణంగా ఒక వ్యక్తి తన మొదటి భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో దావూజీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. కుటుంబంలో గొడవలు కా
Woman killed man, he harassing for extramarital affair : వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న పక్కింటి వ్యక్తిని ఓ మహిళ తన సోదరుడితో కలిసి హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బిచ్కుందలో మైత్రి హనుమండ్ల అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తన పక్క
నిజామాబాద్ లో కరోనాతో మరణించిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది.
నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా విషాదం నెలకొంది. పోచంపాడు పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.