Home » nizamabad
నగ్నంగా ఉండే యువతులతో వాట్సాప్ లో మాట్లాడించి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునే గ్యాంగ్ ల అరాచకాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో ఇదో పెద్ద దందాగా మారింది. యువతులు ఫోన్ చేస్తారు. నగ్నంగా చూపిస్తారు. న్యూడ్ గా కనిపించేలా కవ్వ
అదేమీ ఎయిర్పోర్టు కాదు.. పాస్ పోర్టును ఐడీ ప్రూఫ్గా చూపించి లోపలికి అనుమతించడానికి.. కరోనా సమస్యా లేదు ఆధార్ తో వివరాలు రికార్డు చేసుకోవడానికి. కేవలం ఒక ఊరు. అందులోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా ఐడీ ప్రూఫ్ ఉండాల్సిందే.
Malavath Poorna creating records : ఆమె ఓ శిఖరం. పుట్టింది ఓ మారుమూల పల్లెలోనే..కానీ..ఆమె ఇప్పుడు ఆకాశమే హద్దుగా, సాహసమే ఊపిరిగా సాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాలను ఎక్కుతూ రికార్డులపై రికార్డులు సృష్టిస్తోంది. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి �
Banswada Kid : బాన్సువాడ బుడ్డోడు ఫేమస్ అయిపోయాడు. బీజేపీ నిర్వహించిన ఓ బహరంగసభలో నానా హంగామా చేశాడు. బీజేపీ నేతల స్పీచ్ కు కేకలతో సందడి చేశాడు. సభలో ఈ బుడ్డోడు చేసిన హంగామా..ను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. దీం�
Watchmen beat two young men : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను ఆర్టీసీ కాంప్లెక్స్ మాల్ వాచ్మెన్లు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన షాదుల్లా అనే యు�
Congress Raitu Deeksha : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇవాళ కాంగ్రెస్ నేతలు భారీ దీక్ష చేయనున్నారు. పసుపు రైతు సమస్యల పరిష్కారానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాజీవ్ రైతు భరోసా దీక్ష తలపెట్టారు. 24 గంటల పాటు జరగనున్న దీక్షతో టీఆర్ఎస్
Lovers commit suicide Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని నందిపేట్ మండలం ఖుదావంద్పూర్కు చెందిన ప్రేమికులు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఖుదావంద్ పూర్ కు చెందిన డీకంపల్లి సుకన్య(21), అయిలాపూర్కు చెందిన ప్రేమ్ కుమార్(22) కొంతకాలం
Another online scam in Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి.. దాదాపు రూ.30 కోట్లతో పరారయ్యారు కొందరు వ్యక్తులు. చిట్టోజి రాజేష్, తాటి గంగయ్య, వెంకటేష్, పుప్పాల శ్ర�
woman : నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో ఆదివారం అర్థరాత్రి మార్చురీ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. రక్తపు మడుగులో మృతి చెందిన మహిళను నగరంలోని పాముల బస్తీకి చెందిన బుడగ జంగం మహిళ…. నూనె శైలజ గా గుర్తించారు. శైలజ ఆదివార�
Illegal Affairs: కట్టుకున్న భార్య కాకుండా ఆమె చెల్లిపైనా కన్నేశాడు. బలవంత పెట్టి భార్య చెల్లికి కూడా మూడు ముళ్లు వేసేశాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తికి మొదటి భార్యకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో చెల్లిని కాపురానికి రానివ్వకుండా అడ్డు చె