Home » nizamabad
police harassment Man commits suicide : నిజామాబాద్ జిల్లా న్యావనందిలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం గంగాధర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే గంగాధర్ చనిపోయాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పును ఒప్పుక
https://youtu.be/fQcDergIKjY
ipl betting debts suicide: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ కోసం అప్పులు చేసిన చరణ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ లు వద్దని వేడుకున్నా చరణ్ వినలేదని తల్లిదండ్రులు
martyred jawans funeral: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వీర జవాన్లు మహేశ్(నిజామాబాద్), ప్రవీణ్ కుమార్రెడ్డి(చిత్తూరు) అంత్యక్రియలు కాసేపట్లో సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమటిపల్లిలో మహ
Telangana corona woman delivered three babies : దురదృష్టంలో అదృష్టం అంటే ఇదేనేమో అనేలా కరోనా పాజిటివ్ తో బాధపడే ఓ గర్భిణి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. వివాహం జరిగి నాలుగేళ్లు గడిచినా ఇంకా పిల్లలు పుట్టకపోవటంతో ఎంతో ఆవేదన చెందారు. దీంతో IUI (Intrauterine insemination)ద్వారా యత్నించారు
Man killed over illegal affair, by husband : నిజామాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పట్టణంలోని నాగారంలో నివాసం ఉండే సాల్మన్ రాజు అనే వ్యక్తి (21) ఆర్యనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఏడాది కాలంగా ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంల�
police seize explosives in jangampalli village : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో శుక్రవారం నాటు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. బాంబు పేలిన ఇంటిలో…జంట హత్యల కేసులో నిందితుడు నివసిస్తూ ఉండటంతో గ్రామస్ధులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్టోబర్ 30, శుక్రవారం స�
bootha vaidyudu: నిజామాబాద్ లో దారుణం జరిగింది. భూతవైద్యం పేరుతో భూతవైద్యుడు ఘోరానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం చేశాడు. మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక మ
TRS victory : దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ విజయాలకు ఎవరూ బ్రేక్ వేయలేరన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాకలోనూ ఇదే పునరావృతం అవుతుందని ఆయన �
nizamabad mlc : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత..ఇక ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె గెలుపొందారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు. 14వ తేదీన ఎమ్మెల్సీగా ప�