Home » nizamabad
సోషల్ మీడియాలో అయ్యే పరిచయాలు తో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. స్నేహితులు స్నేహం కన్నా వివాహేతర సంబంధాలు పెట్టుకోటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. బంగారంలాంటి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. పచ్చటి కాపురాలను నాశనం చే�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. మృత్యు భయంతో ఏ మనిషికి ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియనంతగా భయపడిపోతున్నారు ప్రజలు. కరోనా సోకినా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇళ్లకు వెళుతున్న వారూ ఉన్నారు. హైదరాబాద్ లో మామా అల్లుళ్ళిద్దరి�
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? అని అధికార పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించడంతో ఈ ఖాళీ ఏర్పడింద�
నిజామాబాద్ జిల్లాలో ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ల ఆశజూపి ఇద్దరు బాలికలపై 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు
తెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నదని అంటున్నారు. మరికొద్ది నెలల్లో సీఎం కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం కూర్చుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఈ ప్రచ�
ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేసిఆర్ కూతురు కవిత.. రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ వెయ్యబోతున్నారు. ఇవాళ(18 మార్చి 2020) ఉతయం 11.30 గ�
రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.