Home » nizamabad
శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు.
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్�
అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తూ అకస్మాత్తుగా మాయమైన యువతి సన్యాసిలాగా మారిపోయింది. కన్నకూతురు కోసం గత ఐదేళ్లుగా తల్లితండ్రు�
ఆధ్మాత్మిక ముసుగులో మోసాలకు పాల్పడుతున్న బాబాలెందరో… అలాంటి కోవకే చెందుతాడు బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్! ఢిల్లీ కేంద్రంగా తనని తాను శ్రీకృష్ణుడి అవతారమని చెప్పుకుంటూ భక్తులను మాయ చేస్తున్నాడు. 2020లో ప్రపంచం అంతమైపోతుందని.. తనను ఆశ్రయిం
మనకు సంత మార్కెట్ అనగానే వారంలో ఒక రోజు జరిపే కూరగాయల సంత గుర్తుకు వస్తుంది. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఒకచోటకు వచ్చి కూరగాయలు, పూలు, పండ్లు క్రయవిక్రయాలు చేస్తుంటారు. అలాగే పశువుల సంతలు, మేకల సంతలు ఉంటాయి. ఈ సంత మార్కెట్లతోనే బట్టల�
తన లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని వాట్సప్ లో సెల్ఫీవీడియో తీసి పోస్టు చేసిన వ్యక్తి గంట తర్వాత శవమై తేలాడు. లవ్ ఫెయిలైందని సూసైడ్ చేసుకున్నాడా…. కావాలనే ఆటోనూ ఢీ కొట్టి మృతి చెందాడా…లేక ప్రమాదవశాత్తు జరగటం వల్ల ఆటోనూ ఢీ కొట్టి మరణించాడో తెలియ�
నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిగంటల్లోనే వరుడు మృతి చెందాడు.
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్గా కనిప�
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్బుక్లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు.