Home » nizamabad
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి గట్టిగా కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో తమ పట్టు నిలుపుకునేందుకు ఈ ఎన్నికలను వాడుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేన
నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ
అమ్మాయిలను వేధించటంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బీర్కూర్ లో ఓ యువతిని గత కొంతకాలంగా ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలతో..అసభ్య చేష్టలతో వేధింపులకు పాల్పడుతున్నారు. యువతి భయపడి మాట్లాడకపోవటంతో మరింత�
అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఫ్రెండ్ తో కలిసి ఈ
ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్కు మేరీ కోమ్కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధ
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
సంక్రాంతి లోపు పసుపుకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, పసుపు రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ. 100 నుంచి రూ. 200 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. ఈ రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నట్లు వెల్ల
నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్.. రైతులకు ఝలక్ ఇచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటుపై మాట మార్చారు. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ల నాటి డిమాండ్ అన్న అర్వింద్.. ఇప్పుడు టయోటా జమానా నడుస్తోందన్నా
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎడ్లపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన నలుగురు మృత�
సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం