Home » nizamabad
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ఆవు పేడతో గణపతి ప్రతిమలను తయారు చేశాడు. వినాయక చవితి పండగను పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోవాలనుకున్నాడు.
పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉపసర్పంచ్ అత్యాచారానికి పాల్పడిన దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�
నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేసింది. రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో మండల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయింది. ఇ�
నిర్వాహకలోపంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ శివారులో భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుత
నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీ
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానానికి నిజామాబాద్ రైతులు వేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 24 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఏర్గట్ట మండల కేంద్రానికి చెందిన సు�
నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర�
నిజామాబాద్ జిల్లాలో కలకలం చెలరేగింది. రుద్రూరు సీఐ వాట్సాప్ మేసేజ్ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నా చావు కొందరి అధికారుల కళ్లు తెరిపిస్తుంది అంటూ పోలీస్ శాఖ వాట్పాప్ గ్రూప్ లో సీఐ దామోదర్ రెడ్డి మేసేజ్ పెట్టారు. ఒత్తిళ్లు భరించ
స్థానిక నగారా మోగడంతో MPTC, ZPTC ఎన్నికలపై రైతన్నలు దృష్టి సారించారు. స్థానిక పోరులో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎర్రజొన్న పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్తో.. 178 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ బరిలో నిలిచి జాతీయ స్దాయిలో చర్చకు అవకాశం కల్పి�