nizamabad

    ఆవు పేడతో గణేష్ విగ్రహాలు

    August 29, 2019 / 08:08 AM IST

    కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ఆవు పేడతో గణపతి ప్రతిమలను తయారు చేశాడు. వినాయక చవితి పండగను పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోవాలనుకున్నాడు.

    పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉప సర్పంచ్‌ అత్యాచారం

    August 28, 2019 / 03:28 PM IST

    పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉపసర్పంచ్‌ అత్యాచారానికి పాల్పడిన దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

    నిజామాబాద్ లో టెన్షన్ : గాంధీ విగ్రహానికి మసి పూసి..పాక్ నినాదాలు

    August 26, 2019 / 07:10 AM IST

    భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�

    మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం

    May 15, 2019 / 10:06 AM IST

    నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేసింది. రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో మండల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయింది. ఇ�

    పగిలిన భగీరథ పైపు లైన్  : వృధాగా పోతున్న మంచి నీరు

    May 11, 2019 / 09:32 AM IST

    నిర్వాహకలోపంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ శివారులో భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుత

    నిజామాబాద్ లో ఇద్దరు యువకులు దారుణ హత్య

    May 3, 2019 / 06:28 AM IST

    నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు.  ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన  ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీ

    వారణాసి బరిలో ఒకే ఒక్క పసుపు రైతు

    May 2, 2019 / 02:52 AM IST

    యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానానికి నిజామాబాద్ రైతులు వేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 24 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఏర్గట్ట మండల కేంద్రానికి చెందిన సు�

    నిజామాబాద్ లో ధాన్యం రైతుల నిరసన

    April 29, 2019 / 11:19 AM IST

    నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర�

    నా చావు కళ్లు తెరిపిస్తుంది : పోలీసులను హడలెత్తించిన CI వాట్సాప్ మెసేజ్

    April 28, 2019 / 06:13 AM IST

    నిజామాబాద్ జిల్లాలో కలకలం చెలరేగింది. రుద్రూరు సీఐ వాట్సాప్ మేసేజ్ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నా చావు కొందరి అధికారుల కళ్లు తెరిపిస్తుంది అంటూ పోలీస్ శాఖ వాట్పాప్ గ్రూప్ లో సీఐ దామోదర్ రెడ్డి మేసేజ్ పెట్టారు. ఒత్తిళ్లు భరించ

    నిజామాబాద్ స్థానిక పోరు : ఎన్నికల బరిలో రైతులు

    April 21, 2019 / 02:17 PM IST

    స్థానిక నగారా మోగడంతో MPTC, ZPTC ఎన్నికలపై రైతన్నలు దృష్టి సారించారు. స్థానిక పోరులో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎర్రజొన్న పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో.. 178 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ బరిలో నిలిచి జాతీయ స్దాయిలో చర్చకు అవకాశం కల్పి�

10TV Telugu News