Home » nizamabad
నిజామాబాద్ BJP MP అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఈవీఎంలు – వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు తన సొంత తాళం వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఏప్రిల్ 15వ తేదీ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ను కలిస�
వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే.. చల్లని నీళ్లు తాగాల్సిందే. గుక్కెడు గుక్కెడుగా నీళ్లు గొంతులోకి వెళ్తుంటే… అప్పటి వరకు ఉన్న ఉష్ణ తాపం ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ఫ్రిజ్లో నీళ్లు తాగినా అంతగా ప్రాణం తెప్పరిల్లదు కానీ… అదే కుండలో నీళ్లు తాగ
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బోధన్ నుంచి ఇంకా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకోలేదు. బోధన్ నుంచి ఈవీఎంలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని
నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి ఉదయమే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రముఖులు సైతం ఓటు వేయడానికి ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఓటు వేయడానికి టీఆర్ఎస్ ఎం
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది పోటీలో ఉండగా… అతి
నిజామాబాద్ లోక్సభ ఎన్నిక రికార్డు సృష్టించనుంది. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించి.. ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇందూరు ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ సామాగ్రి పంపిణీకి పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన అధికారులు̷
పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ ఎంపీగా చిత్తశుద్ధితో పనిచేశారని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు..
హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పా�