nizamabad

    ఖరీదైన ఎన్నిక : నిజామాబాద్ పోలింగ్ టైం మారింది

    April 8, 2019 / 01:08 AM IST

    ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్‌ ప

    టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ 

    April 6, 2019 / 05:18 AM IST

    నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు.

    నిజామాబాద్ లో ఎన్నికల ఏర్పాట్లు స్పీడప్‌

    April 5, 2019 / 05:22 AM IST

    నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు స్పీడప్‌ చేశారు.

    కోర్టు మెట్లెక్కిన రైతులు: ఎన్నికలు వాయిదా వేయండి

    April 4, 2019 / 07:00 AM IST

    నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికపై రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల సంఘకు ఈ ఎన్నిక ఒక సవాల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ�

    నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు : దేశంలో తొలిసారి ఎం-3 ఈవీఎంల వినియోగం

    April 4, 2019 / 02:14 AM IST

    నిజామాబాద్ : నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసార

    రైతు రణం : ఈవీఎం వద్దు..బ్యాలెట్ ముద్దు

    April 3, 2019 / 01:33 PM IST

    నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్‌ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతుల

    నిజామాబాద్ రైతుల ధర్నా: ‘గుర్తు’లు రాలేదు..ఎన్నికలు రద్దు చేయండి

    April 3, 2019 / 10:08 AM IST

    నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ స�

    నిజామాబాద్ లో టెన్షన్ : గుర్తులు ఏవీ అంటున్న రైతులు

    April 3, 2019 / 08:18 AM IST

    నిజామాబాద్ లోని ఓ ఈవీఎం అవగాహన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు ఇంకా గుర్తులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలన

    నిజామాబాద్ లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ : ఉమేష్ సిన్హా

    April 2, 2019 / 08:24 AM IST

    నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు.

    ఫస్ట్ టైం నిజామాబాద్ లో : M-3 EVM ప్రత్యేకతలు ఇవే.. ట్యాంపరింగ్ కు నో ఛాన్స్

    April 2, 2019 / 06:05 AM IST

    నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా.. ఈవీఎం మెషిన్లా.. వారం రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై నెలకొన్న డైలమా ఇది. ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. పేపర్ కాదు.. మెషిన్‌తోనే అని తేల్చేసింది. M-3 రకం EVMలు వినియోగిస్తామని స్పష్టం చేసింది. ని�

10TV Telugu News