nizamabad

    మోడీ, షా ఎంట్రీ : తెలంగాణలో బీజేపీ తలరాత మారేనా

    April 1, 2019 / 02:27 PM IST

    మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.

    నో బ్యాలెట్ పేపర్..M-3 ఈవీఎం : నిజామాబాద్ రైతుల బిక్షాటన

    April 1, 2019 / 01:06 PM IST

    పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది నిజామాబాద్. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో... కడుపు మండిన రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రధాన పార్టీలకే గుబులు పుట్టించారు.

    ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు : సీఈసీ

    March 31, 2019 / 03:51 PM IST

    నిజామాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయా

    రైతుల చుట్టూ రాజకీయం : నిజామాబాద్ పోలింగ్ నిర్వహణపై సందిగ్దత  

    March 30, 2019 / 02:05 PM IST

    నిజామాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎమ్‌లు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్‌కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన�

    నిజామాబాద్ ఎన్నికలు : బ్యాలెట్లా?..ఈవీఎంలు ?

    March 30, 2019 / 02:03 AM IST

    నిజామాబాద్‌లో ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించే  ప్రత్యామ్నాయాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.   ఇందుకోసం Bell M -3 యాంత్రాలను పరిశీలించింది. ఇందులో  ఒకేసారి 383 మంది అభ్యర్థులకు పోలింగ్‌ నిర్వహించే అవకాశం  ఉంది. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధ�

    కాంగ్రెస్ పార్టీ కి మరో ఝలక్ : కారెక్కిన అరికెల నర్సారెడ్డి 

    March 29, 2019 / 11:09 AM IST

    మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి  శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  టీఆర్ఎస్  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు  పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

    ఏర్పాట్లపై ఆసక్తి : నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు

    March 28, 2019 / 08:53 AM IST

    మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.

    నిజామాబాద్ ఎన్నిక వాయిదా పడుతుందా ? కారణాలు

    March 28, 2019 / 12:55 AM IST

    నిజామాబాద్‌ ఎన్నికల సంఘం అధికారులకు లోక్ఎ సభ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో… బ్యాలెట్ పద్ధతినే ఎన్నిక జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నోటాతో కలిపి… 16 మంది

    నిజామాబాద్ లో ఏకంగా 245 నామినేషన్లు : 186 నామినేషన్లు రైతులవే

    March 27, 2019 / 03:43 PM IST

    నిజామాబాద్ : ఇంకా ఎన్నికలే కాలేదు.. అప్పుడే పార్టీలకు ఝలక్ తగిలింది. అటు ఎలక్షన్ కమిషన్‌కు కూడా షాక్ కొట్టింది. కారణం నిజామాబాద్ లోక్‌సభలో దాఖలైన నామినేషన్లు. అవును.. ఏకంగా 245 నామినేషన్లు దాఖలు కావడంతో.. పోలింగ్ ఎలా నిర్వహించాలా అని అధికారులు కు

    బీజేపీ ఇజ్జత్‌ కీ సవాల్ : 5 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి

    March 24, 2019 / 07:25 AM IST

    హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్‌ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి  లోక్‌సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి  ఉన్న సిట�

10TV Telugu News