nizamabad

    నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం నేడే..సంబరాలకు టీఆర్ఎస్ కేడర్ రెడీ!

    October 12, 2020 / 05:59 AM IST

    Nizamabad MLC By poll : మరికొన్ని గంటల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. రెండు గంటల్లో ఫలితం వెలువడనుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండు రౌండ�

    కేసీఆర్‌కు బాగా కావాల్సిన వ్యక్తి బీజేపీలో చేరబోతున్నారా?

    October 10, 2020 / 04:16 PM IST

    trs mandava : ఇందూరు పాలిటిక్స్‌లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్‌పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధి

    నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..824 మంది ఓటర్లు, 24 మందికి కరోనా

    October 8, 2020 / 05:53 AM IST

    nizamabad local body mlc bypoll : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతిని�

    Kamareddy యువకుల వద్దకు కూతుళ్లను పంపిన తల్లి..అందులో ఒకరు మైనర్

    October 3, 2020 / 09:42 AM IST

    Kamareddy : సభ్య సమాజం తలదించుకొనే ఘటన. అమ్మతనానికే మాయని మచ్చ. కన్న కూతుళ్లను బలవంతంగా..యువకుల వద్దకు పంపించేది. వక్రబుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసేసింది. అందులో ఒకరు మైనర్ కావడం ఇప్పుడా జిల్లాలో కలకలం రేపుతోంది. యువకుల్లో ఒకరు కానిస్టేబుల్

    Selfie సరదా, రామడుగు ప్రాజెక్టులో పడి చనిపోయిన యువకుడు

    September 28, 2020 / 11:06 AM IST

    Nizamabad Ramadugu Project : Selfie సరదా మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు (Ramadugu Project) ప్రాజెక్టు వద్ద నవీన్ అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయాడు. సెల్ఫీ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నవీన్ కు

    కవిత దూకుడు, బతుకమ్మ వేడుకల విషయంలో కీలక నిర్ణయం

    September 13, 2020 / 03:35 PM IST

    తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రీఎ�

    రెచ్చిపోయిన భూకబ్జా దారులు… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడి

    September 10, 2020 / 05:13 PM IST

    నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్

    దుబ్బాకలో నిజామాబాద్‌ తరహా వ్యూహం, గెలుపుకోసం ప్రతిపక్షాల ప్లాన్

    September 10, 2020 / 04:15 PM IST

    దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్‌ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్‌ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్‌ అయితే అధికార ట

    మహిళపై 12మంది సామూహిక అత్యాచారం : నిజామాబాద్ లో దారుణం

    August 26, 2020 / 07:51 AM IST

    నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ లోని కలెక్టరేట్‌కు సమీపంలో  సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ

    తెలంగాణలో ముంచెత్తిన వానలు…ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

    August 15, 2020 / 08:06 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు �

10TV Telugu News