Home » Nizampeta
నిజాంపేటలో దుండగుడు ఇంట్లోకి చొరబడిన షాకింగ్ ఘటన మరకముందే.. తాజాగా బాచుపల్లిలో కలకలం రేగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడిన కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదం చోటు చేసుకుంది.