NO FEAR

    కరోనా భయం లేదంట… ఏకంగా విందు భోజనాలు చేసిన చెక్ రిపబ్లిక్

    July 2, 2020 / 05:19 PM IST

    ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతుంటే అక్కడ మాత్రం ఏ భయం లేకుండా పార్టీలు, విందు భోజనాలు చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో మాత్రం కరోనా మాకు ఏమి భయం లేదంటూ వంతెన మీద కలిసికట్టుగా విందు ఆరగించారు. వారిలో ఏ ఒక్కరూ మాస్క్ �

    అవసరమే లేదు…NPRపై అమిత్ షా కీలక ప్రకటన

    March 12, 2020 / 03:29 PM IST

    జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే �

10TV Telugu News