-
Home » no more
no more
Maharashtra: తొందరలోనే శివసేన పని ఖతం.. కేంద్ర మంత్రి నారాయణ రాణె సంచలన వ్యాఖ్యలు
October 23, 2022 / 06:10 PM ISTశివసేన రెండుగా చీలిన అనంతరం అప్పటి వరకు కామన్ ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లు-బాణాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. అలాగే ఇరు కూటములకు పార్టీ పేర్లను గుర్తులను కేటాయించింది. ఉద్ధవ్ థాకరే కూటమికి…
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
December 30, 2021 / 10:25 AM ISTమాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
Chandrababu: అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రోశయ్య -చంద్రబాబు
December 4, 2021 / 10:16 AM ISTమాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.
కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు
September 1, 2020 / 07:31 AM ISTమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ…
ప్రధాని కావాలనుకున్న ప్రణబ్.. తన పుస్తకంలో ఏం రాశారంటే?
August 31, 2020 / 08:23 PM ISTభారత రాజకీయాల పల్స్పై పటిష్టమైన పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్రపతి భవన్కు…
గుమస్తాగా.. జర్నలిస్ట్గా.. దేశ అత్యున్నత పదవి వరకు.. ప్రణబ్ ప్రస్తానం ఇదే!
August 31, 2020 / 07:44 PM ISTభారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన సుదీర్ఘ జీవితం రాజకీయాల్లో గడిపారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ప్రణబ్ గుమస్తాగా పనిచేశారు. అవును! ఇది నిజం. అతను…
లాక్ డౌన్ పరిష్కారం కాదు…ప్రజలదే బాధ్యత అంటున్న యడియూరప్ప
July 22, 2020 / 12:18 PM ISTCorona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం…
ఆ బాధ భరించలేక : ప్రముఖ రచయిత్రి ఆత్మహత్య
August 25, 2019 / 04:32 AM ISTవిశాఖకు చెందిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం(ఆగస్టు 24,2019) విశాఖపట్నంలోని ఇంట్లో
దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ సినీ మైలురాళ్లు
February 22, 2019 / 09:54 AM ISTసీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స…
కోడి రామకృష్ణ కన్నుమూత
February 22, 2019 / 09:30 AM ISTఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మగారి మనవడు బిగ్గెస్ట్ హిట్.