Home » no
భారత్తో చర్చలకు తాను ఏ మాత్రం సిద్ధంగా లేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందు తన అసహనం వ్�
ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని... లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అ�
ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.
ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఒక్క ట్వీట్ చేసి సాయం కోరితే వెంటనే స్పందించే నాయకుల జాబితాలో కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే తీరుస్తారు.అలాంటి సుష్మాకు ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ.. ‘మ
అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది. మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�