Home » Nominations
ఆంధ్రప్రదేశ్లో ఈసారి నామినేషన్ల దాఖలకు ఎక్కువ రోజులు అవకాశం లేకపోవడంతో.. ఆఖరిరోజు భారీ స్థాయిలో నామినేషన్లను వేశారు అభ్యర్థులు. నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. నేడే(2019 మార్చి 28) నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. ఈక్రమంలో అసంతృప్తులను బుజ్జగి
నిజామాబాద్ ఎన్నికల సంఘం అధికారులకు లోక్ఎ సభ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో… బ్యాలెట్ పద్ధతినే ఎన్నిక జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నోటాతో కలిపి… 16 మంది
నామినేషన్ల స్క్రూటినీ ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెట్టించింది. అంతా బాగానే ఉన్నా అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరగడం, ప్రతిపక్ష అభ్యర్థుల అభ్యంతరాలతో కాసేపు హైడ్రామా నెలకొంది. నారా లోకేష్ నామినేషన్పై కూడా అభ్యంతరం వ్యక్తం కా
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేయగా … వీరిలో 141 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో లోక్సభ బరిలో 505 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఏపీలో అసెంబ్లీ బరిలో 2, 581 మంది నిలవగా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీల నుండి, ఇండిపెండెంట్లుగా రెబల్స్గా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు. మొత్తం 3వేల 2వందల 79మంది నామినేషన్లను ఈసారి రాష్ట్రంలో వేశారు. �
హైదరాబాద్ : ఏప్రిల్ 11 న తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అందిన సమాచారం మేరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ చెప్పారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని, రైతు�
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. పోటీ ఉండే అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోయింది. కీలకం అయిన నామినేషన్ల దాఖలు ఘట్టాన్ని బలనిరూపణకు ఉపయోగించుకున్నారు కొంద�
లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజుకావడ�
తెలంగాణలో లోక్సభ స్థానాలకు నామినేషన్ల హడావుడి మొదలైంది.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ఆస్తులు ఐదేళ్లలో భారీగా పెరిగాయి. నామినేషన్ సందర్భంగా వారిద్దరు తమ ఆస్తుల వివరాలను