Nominations

    నామినేషన్లు వేసేవారిని అడ్డుకుంటే కఠిన చర్యలు : ఈసీ రమేష్ కుమార్

    March 11, 2020 / 07:39 AM IST

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులను మోహరించామని తెలిపారు.

    ఏపీలో స్థానిక సమరం.. టికెట్ల కోసం లాబీయింగ్!

    March 10, 2020 / 01:30 PM IST

    ఏపీలో స్థానిక సమరం ఊపందుకుంది.  జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. మరోవైపు టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్‌ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ �

    ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

    January 14, 2020 / 12:34 PM IST

    తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు మంగళవారం జనవరి 14, మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను మరి కొద్ది సేపట్లో  ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలి

    ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

    January 10, 2020 / 02:25 PM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ  శుక్రవారం  సాయంత్రంతో ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు మొదలైన రోజు కేవలం 967 నామినేషన్లు మాత్రమే దాఖలవ్వగా…. రెండో ర

    మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు నేడే ఆఖరు

    January 10, 2020 / 04:02 AM IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. భారీగా నామినేషన్ల తిరస్కరణ

    October 1, 2019 / 12:57 PM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక : 119 నామినేషన్లు దాఖలు

    September 30, 2019 / 10:49 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు క్లోజ్ చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు అనేక మంది తమ నిరసనను తెలియచేసేందుకు నామినేషన్లన

    24 నామినేషన్లు తిరస్కరణ : మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ రైతులకు షాక్

    May 1, 2019 / 03:57 PM IST

    వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. ద�

    నామినేషన్ల ఫైనల్ లిస్ట్ : ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అంటే..

    March 28, 2019 / 02:01 PM IST

    హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 648 నామినేషన్లు వచ్చాయి. వీటిలో 145 నామినేషన్లను తిరస్కరించారు. 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 443 మంది అభ్యర్

    ఏర్పాట్లపై ఆసక్తి : నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు

    March 28, 2019 / 08:53 AM IST

    మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.

10TV Telugu News