Home » Nominations
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులను మోహరించామని తెలిపారు.
ఏపీలో స్థానిక సమరం ఊపందుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. మరోవైపు టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ �
తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు మంగళవారం జనవరి 14, మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను మరి కొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు మొదలైన రోజు కేవలం 967 నామినేషన్లు మాత్రమే దాఖలవ్వగా…. రెండో ర
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు క్లోజ్ చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు అనేక మంది తమ నిరసనను తెలియచేసేందుకు నామినేషన్లన
వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్ ను మాత్రమే ఆమోదించారు. ద�
హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 648 నామినేషన్లు వచ్చాయి. వీటిలో 145 నామినేషన్లను తిరస్కరించారు. 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 443 మంది అభ్యర్
మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.