Home » Nominations
తెలంగాణలో కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల్లో అభిమానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ప్రజల సమస్యలపై...
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి అసంతృప్తి సెగ తగులుతోంది. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమైయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో గుర్తుందా? నిజామాబాద్ ఎన్నికల్లో 150మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి.. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇదేమాదిరిగా.. ఒక నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు వేసి పోటీ చేసేందుకు �
Municipal Corporation officials Enthusiasm : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే కార్యాలయం గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ముందే గేట్లు మూసివేయడంతో నామినేషన్ల ఉపసంహరణ కో�
municipal election nominations Withdrawal : ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈనెల 10న 12కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 17వేల 415 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వేల 900లకు పైగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. కాస
Nominations for MLC elections end : తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. కీలకఘట్టం ముగియడంతో పార్టీలన్ని విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు మరింత హీట్ను పెంచుతున్నాయి. తెల
AP SEC a key decision : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లపై ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దా�
SEC decesion on ZPTC, MPTC Election nominations : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దగ్గ�
The second phase of panchayat nominations are over : ఏపీలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 3వేల335 పంచాయతీలు, 33వేల 632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2వేల 598 సర్పంచ్, 6వేల 421 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 4వేల 760 సర్ప
demand priests : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే..పురోహితులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఎన్నికలకు, పురోహితులకు ఏం సంబంధం అని అనుకుం�