Home » normal
కశ్మీర్లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అల్పపీడన �
హైదరాబాద్: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయని, సోమవారం అత్యల్పంగా మెదక్ లో 12, ఆదిలాబాద్ , రామగుండంలో 14,హైదరాబాద్లో 16 డిగ్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. చలి కూడా తక్కువగా ఉంటుడడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఏర్పడిన తుపాన్ వ్యతిరేక గాలులు ఉత్తరాది శీతలగాలులు అడ్డుకోవడం వల్ల పొడివాతావరణం ఏర్పడుతోందని వాతావ�