north india pollution

    ఉత్తరభారతమంతా వాయు కాలుష్యమే..కేంద్రం పట్టించుకోవటంలేదు

    October 14, 2020 / 03:00 PM IST

    Delhi : వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. కానీ ఈ వాయుకాలుష్యం కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాలేదని.. మొత్తం ఉత్�

10TV Telugu News