not

    Maha vs Karnataka: ముంబై ఎవడి బాబు సొత్తు కాదు, అదెప్పటికీ మహారాష్ట్రదే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

    December 29, 2022 / 08:45 AM IST

    బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్ప�

    Bathing In Winter : శీతాకాలంలో చలి కారణంగా స్నానం చేయటం మానేస్తున్నారా? ఆ సమస్యలు తప్పువు !

    November 18, 2022 / 03:30 PM IST

    శీతాకాలంలో స్నానం చేయకపోతే శరీరంపై మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో మృతకణాల వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

    UPSC ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు సుప్రీం నిరాకరణ

    September 30, 2020 / 04:42 PM IST

    prelims 2020 exam సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) అక్టోబ‌ర్ 4నే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది. సివిల్స్ ప్�

    జైలు అధికారులకు శశికళ లేఖ… విడుదల తేదీ బయటకు చెప్పొద్దు

    September 24, 2020 / 09:59 PM IST

    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ… తాను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు ఓ లేఖ రాశారు. కొద్దిరోజులుగా

    ఏ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా

    September 9, 2020 / 06:04 PM IST

    ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్‌ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచ

    మాస్క్ ధరించకపోతే రూ.1లక్ష జరిమానా…కంటేజియస్ డిసీజ్ ఆర్డినెన్స్ జారీ

    July 23, 2020 / 04:15 PM IST

    భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన

    చైనాలో కరోనాను కట్టడి చేసి…ప్రపంచం మీదకి వదిలారు

    July 21, 2020 / 07:11 PM IST

    కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ‌ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్‌ మ​రోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�

    ఫేస్ మాస్క్ ధరించాలనే ఆదేశాలివ్వను..ట్రంప్

    July 19, 2020 / 04:49 PM IST

    ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�

    బీజేపీలో చేరికపై సచిన్ పైలట్ క్లారిటీ

    July 15, 2020 / 03:26 PM IST

    కాంగ్రెస్ కు  వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వచ్చాయని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ పునరుద్ఘాటించారు. సచిన్ పైలట్…జ్�

    దెబ్బకు స్వరం మార్చిన చైనా..శత్రువులుగా కాదు మిత్రులుగా ఉండాలంటూ కొత్త పాట

    July 10, 2020 / 08:43 PM IST

    గతనెలలో జరిగిన గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో డ్రాగన్ తోకముడిచినట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై విధించడం, ఆర్థిక మూలాలపై ప్రభావం చూపే పలు చర్యలకు భారత్ సిద్ధమవడంతో కమ్యూనిస్ట్ దేశం కాళ్ల బేరాలకు వచ్చిం�

10TV Telugu News