Home » NRI News
తానా ప్రపంచ సాహిత్య వేదిక.. నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కథాసాహిత్యం విజయంతంగా జరిగింది.
24 ఏళ్లల్లో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ప్రతిభ కనబరిచాడు. ఇది నేను నమ్మలేకపోతున్నానని.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయని అన్నాడు.
అమెరికాలో నివాసముంటున్న 15ఏళ్ల తెలుగు యువతి తన్వి మరుపల్లి జనవరి 17న తన ఇంటి నుంచి పారిపోయింది. వీరి కుటుంబం అర్కాన్సాస్ ప్రాంతంలో నివాసముంటుంది. అయితే 75 రోజులు తరువాత యూఎస్ పోలీసులు తన్వి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులతో పాటు స్ధానిక డ్రైవర్ మృతి చెందింది. స్ధానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. హ్యూస్టన్, న్యూయార్క్లో పర్యటించే ప్రధాని… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం హౌడీ- మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సదస్సులో 50వేల మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటుండగా… అమెరికా అధినేత ట్రంప్ కూడ�