Home » NRI News
ATA Convention : తెలంగాణ మంత్రులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు విజయ్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, ఆనంద్ దేవరకొండ తదిరులు హాజరయ్యారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పాటు పడిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఇందులో తెలుగువారైన బోయినపల్లి అనిల్ కూడా ఉండడం విశేషం.
తెలుగువారి కోసం రెండు దశాబ్దాలుగా తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా కృషి చేస్తున్నట్లు రమేష్ మునుకుంట్ల చెప్పారు.
బతుకమ్మ ఆటపాటలతో సిడ్నీ నగరం పులకించింది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళల ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లు మార్మోగాయి.
అమెరికా రోడ్డు ప్రమాదంలో అశువులు బాసిన తెలుగు అమ్మాయి కందుల జాహ్నవి మృతి ఉదంతంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్ధిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు అధికారులు జోక్ చేస్తూ మాట్లాడిన క్లిప్ బయటకు వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా శాన�
Thotakura Prasad: కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి (Kavisekhara Umar Alisha) ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) పూర్వాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ కు ప్రదానం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో (Pi
భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై నియంత్రణ ఏర్పడటంతో విదేశాల్లో ఉండే భారతీయులు కటకటలాడిపోతున్నారు. బియ్యం కొనేందుకు పోటీలు పడుతున్నారు. అమెరికా, కెనాడాలతో పాటు తాజాగా ఆస్ట్రేలియాలో కూడా బియ్యం కోసం జనాలు స్టోర్లకు ఎగబడుతున్నారు.
బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించడం అమెరికాలోని భారతీయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వారి ఆందోళనకు అద్దం పడుతూ పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు.
అమెరికాలో ఎన్నారైలు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీసి బియ్యం ప్యాకెట్స్ కొనేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోంది.