-
Home » NSA
NSA
భారత్పై ట్రంప్ టారిఫ్లు విధించిన వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఎన్ఎస్ఏ అజిత్ ఢోభాల్ కీలక భేటీ
August 8, 2025 / 06:30 AM ISTరష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు ప్రకటించడాన్ని ఢోభాల్ స్వాగతించారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపులుగా నిలుస్తాయని అన్నారు.
Amritpal Singh Arrested: అమృత్పాల్ లొంగిపోలేదు.. అరెస్టు చేశాం.. వివరాలు వెల్లడించిన ఐపీజీ సుఖ్చైన్ సింగ్
April 23, 2023 / 12:12 PM ISTనేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), అమృత్సర్ రూరల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో అమృత్పాల్ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్చైన్ సింగ్ గిల్ చెప్పారు.
Uttar Pradesh: యోగీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. తెలివి లేని పనంటూ అక్షింతలు
April 12, 2023 / 09:19 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్లో ఒక ఆస్తికి సంబంధించిన రెవెన్యూ బకాయిలపై వివాదం నెలకొనడంపై సమాజ్వాదీ పార్టీ నేత యూసుఫ్ మాలిక్పై గత ఏడాది ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్,…
Amit Shah : కశ్మీర్ లో పరిస్థితి ఏంటీ..అమిత్ షా హై లెవల్ మీటింగ్ కి ఎన్ఎస్ఏ, రా,ఐబీ చీఫ్ లు హాజరు
June 18, 2021 / 07:59 PM ISTజమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఇండియన్ జేమ్స్ బాండ్ కి భద్రత పెంపు
February 13, 2021 / 04:20 PM ISTajit dovals: ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుపొందిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కు భద్రతను పెంచారు అధికారులు. జమ్మూ పోలీసులు అరెస్ట్ చేసిన జైషే మహ్మద్కు చెందినన హిదాయత్…
పాకిస్తాన్ తప్పుడు చర్యలు.. వాకౌట్ చేసిన అజిత్ దోవల్
September 16, 2020 / 10:05 AM ISTఅంతర్జాతీయ సమావేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం, కాశ్మీర్ గురించి జపించడం పాకిస్తాన్ అలవాటు. షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యుల జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్…
NSA నీడలో ఢిల్లీ : జాతీయ భద్రత చట్టం..గరిష్టంగా 12 నెలల తరబడి నిర్భందం
January 19, 2020 / 02:26 AM ISTదేశ రాజధాని ఢిల్లీలో NSA మెయిన్ టాపిక్ అయ్యింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ…
ఢిఫెన్స్ టెక్నాలజీలో భారత్ రన్నరప్…ట్రోఫీ లేదన్న అజిత్ దోవల్
October 15, 2019 / 04:20 PM ISTమనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్. మంగళవారం ఢీల్లీలో జరుగుతున్న డీఆర్డీవో కాన్ఫరెన్స్లో అజిత్ దోవల్ మాట్లాడారు. రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిపి మనకు…
ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ ఏకైక అస్త్రం
September 8, 2019 / 07:52 AM ISTభారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగా సరిహద్దులో 230మంది ఉగ్రవాదులను…