Home » NTR Jayanthi
తాతకు నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
నేడు మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
ఒక్క తప్పిదం చేసిన కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. స్వర్గీయ నందమూర�
‘‘మనిషికి మనిషి సాయం అందించాలి మానవత్వాన్ని బతికించాలి’ అని పిలుపునిచ్చిన మా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో యన్.బి.కె సేవా సమితి ఆధ్వర్యంలో కరోనాతో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారికి కరోనా మెడికల్ కిట్ అందజేయబడుతుంది’’...
‘మహానుభావుల’లో ముఖ్యులు.. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త ‘తెలుగు’ వారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’ మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు మరియూ ప్
ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా చిరంజీవి, ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..