Home » NTR
కొరటాల శివ మాత్రం ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత NTR 30 సినిమా ఓపెనింగ్ రోజు నేడు మీడియా ముందుకు వచ్చారు కొరటాల శివ. ఇన్ని రోజులు NTR 30 సినిమా మీద.................
దిల్ రాజు నిర్మాణ సంస్థ తరపున RRR టీం కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. వరల్డ్ గ్లోబ్, నాటు నాటు స్టెప్ ఫోటో, క్లాప్, సినిమా రీల్.. ఇలా సినిమాకు సంబంధించినవి అన్ని ఉండేలా ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. ఈ గిఫ్ట్స్ ని నిర్మాత దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్
నేడు ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్నడూ, ఏ సినిమాకి లేని విధంగా భారీగా డెకరేట్ చేసి వెనకాల స్క్రీన్స్ పెట్టి అందులో ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు వచ్చేలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమానికి.............
నాటు నాటు (Naatu Naatu) సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ ఒకే సింక్ లో స్టెప్పులు వేసి అదరగొడితే, రాజమౌళికి మాత్రం.. వారిద్దరి సింక్ కంటే, ఎలాన్ మస్క్ (Elon Musk) కారులు వేసిన నాటు నాటు స్టెప్పులోని సింక్ తనకి బాగా నచ్చేసిందట.
RRR చిత్రంతో ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ ఫేమ్ ని పలు సంస్థలు తమ బ్రాండ్ కి ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ (Salman Khan) ని పక్కన పెట్టి ఎన్టీఆర్ తో..
అమెరికా న్యూ జెర్సీ లో 150 టెస్లా కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోని RRR రీ ట్వీట్ చేయగా, ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు.
అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ �
ఇప్పటి వరకు మనుషులు నాటు నాటు (Naatu Naatu) ఆడుతుంటే ఎలా ఉంటుందో చూశారు. కానీ కారులు నాటు నాటు ఆడితే ఎలా ఉంటదో చూశారా?
ఎన్టీఆర్ 30 సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేసే అవకాశం రావాలని రోజూ దేవుడ్ని కోరుకునేదాన్ని. ఆయనతో పనిచేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. ఫైనల్ గా...................
ఆస్కార్ వేడుకలు ముగియడంతో RRR టీం ఒక్కొకరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. కాగా..