Home » NTR
ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన 'నాటు నాటు' ఆస్కార్ అందుకొని ప్రపంచ విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కూడా గ్రాండ్ గా విషెస్ తెలియజేశాడు. ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15 �
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇచ్చేశాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి తారక్ తన కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తున్న మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్�
విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సం
ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో ఎన్టీఆర్ ఆస్కారం విన్నింగ్ గురించి ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అంతా ఎదురుచూశారు. ఇక దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆస్కార్ విన్నింగ�
ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ RRR ప్రపంచం అంతా నిలబడింది అంటే, ఆస్కార్ దక్కించుకుంది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వారితో పాటు తెలుగు చలన చిత్రసీమ, భారత చిత్రసీమ.......................
ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న..............
హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమాను స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో తారక్ మరోసారి బాక్�
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని అందుకోడానికి ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా పోటీ పడుతుంటారు. అటువంటి అవార్డుని మన తెలుగు సినిమా RRR గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటతో ఇండియన్ �
ఆస్కార్ వేదిక పై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ వేశాడు. ఆ పోస్ట్ చుసిన ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో కాలభైరవ సారీ చెబుతూ పోస్ట్ పెట్టాడు.