Home » NTR
NTR30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేయబోతుంది అంటూ ఇవాళ చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ దీని పై స్పందిస్తూ జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేయగా.. దానికి ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు.
తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ 30వ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ 30వ సిని
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' సాంగ్ తో ఆస్కార్ బరిలో కూడా ఈ చిత్రం స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఆస్కార్ క్యాంపెన్ నిర్వహిస్తూ గత కొంత కాలంగా అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రా
టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ NTR30 గురించి నేడు అప్డేట్ రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా..
తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆడియన్స్ చరణ్ ని తారక్ గురించి అడిగారు. చరణ్ తారక్ గురించి మాట్లాడుతూ.............
టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గ్లోబల్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా వరుసగా ఆవార్డులను దక్కించుకుంటూ ప్రపంచ స్థాయిలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్, ర�
ఇటీవల HCA అవార్డుల రేస్ లో నిలిచిన RRR మూవీ మొత్తం 5 అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే అవార్డుల వేడుకకు హాజరయిన రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. తారకరత్న మరణం వలన ఎన్టీఆర్ అవార్డ్స్ కి వెళ్లకపోవడం, ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఉంది అంటూ HCA
సినీ పరిశ్రమలో నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కాపాడుతూ వస్తున్నారు. అందుకు నందమూరి అభిమానులంతా ఎంతో గర్వపడుతున్నారు. కానీ నందమూరి కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానుల మనసుని బాధిస్తున్నాయి అంట
త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు, అమెరికాలో RRR సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో RRR చిత్ర యూనిట్ అంతా ఇప్పటికే అమెరికాకి వెళ్లి సందడి చేస్తూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కి కూడా అమెరికాలో RRR సినిమాకి భారీ స్పంద�
ఈ నెలతో ఆల్మోస్ట్ RRR రిలీజ్ అయ్యి సంవత్సరం పూర్తి అవుతుంది. కానీ ఈ మూవీ క్రియేట్ చేసిన మానియా నుంచి సినీ ప్రియులు మాత్రం ఇంకా బయటకి రాలేకపోతున్నారు. తాజాగా ఈ మూవీ మానియా సౌత్ కొరియాకి కూడా చేరుకుంది. ఇటీవల..