Home » NTR
"ఆర్ఆర్ఆర్"తో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న తారక్, రాంచరణ్ లు.. వారి తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్, సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో ఒక సినిమా మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ జరుపు�
ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలయ్య మాస్ వార్నింగ్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడంపై బాలకృష్ణ ఫైర్ అవుతూ.. ''మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి......
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంట్లో వారి పేర్లను ప్రజా ఆస్తులకు పెట్టడం ఏంటీ? అని పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు సృష్ట�
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అవుతుందంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో.. ఆ అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజిన్ 2023 ఆస్కార్ నామినేషన్స్ విషయంలో తన ప్రిడి�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుత�
లెజెండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆకస్మిక మృతితో యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన మృతి తెలుగు సినిమా రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు అన్నారు. ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
గత రెండు రోజులు నుంచి ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న వార్త బ్రిటన్ మహారాణి "క్వీన్ ఎలిజబెత్ II" మరణం. ఇక బ్రిటిష్ కాలనైజషన్ సమయంలో క్వీన్ ఎలిజబెత్ ఇండియాని రెండుసార్లు సందర్శించుకున్నారు. 1983లో ఆమె మూరోసారి ఇండియాకి రాగ, నవంబర్ 20న అప్పటి ఉమ్మడ
"అప్పుడప్పుడు ధైర్యానికి తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని" అనే ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రకటించిన ఎన్టీఆర్, కొరటాల సినిమా అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ సంపాధించుకుంది. ప్రస్తుతం ప్రీ �