Home » NTR
రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు. దీంతో అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది...
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ తాజ�
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తన నెక్ట్స్ చ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. ప్రతిష్టాత్మకమైన ఆస్కా
టాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ అనే టాక్ షోలో పాల్గొని, సీ�
ఇవాళ ఉదయం బింబిసార సినిమా చూసిన ఎన్టీఆర్ సినిమాని అభినందిస్తూ..''బింబిసార సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సినిమాను ఆస్వాదిస్తున్నారు. మొదటి సారి సినిమా చూసినప్పుడు......
సినిమాల విషయంలో ఏరికోరి బంపర్ ఆఫరిచ్చినప్పుడు పెద్దగా ఆలోచించకుండా ఓకే అనాలి కానీ అబ్బే ఇప్పుడు కాదని బెట్టు చేస్తే మొదటికే మోసమొస్తుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వికపూర్ పరిస్థితి ఇలాగె ఉంది. జాన్వి కపూర్ తన సినిమాల కం
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లిన ఎన్టీఆర్ కి మేనత్త ఉమామహేశ్వరి ఆఖరి చూపు దక్కలేదు. తన మేనత్త మరణించిన విషయం తెలియగానే ఎన్టీఆర్ తన ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. కానీ వచ్చేలోపే..........
ఇవాళ ఉదయం ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన సోదరి పాడె మోశారు. అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.............
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో... ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కుటుంబ పరంగా కానీ, అటు రాజకీయం గా అయినా ఆగస్టు నెల ఎన్టీ ఆర్