-
Home » Nurses
Nurses
Hospitals Colors : ఆస్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు వాడతారో తెలుసా..?
ఆస్పత్రుల్లో డాక్టర్లు సర్జరీలు చేసే సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. రోగికి కూడా ఆకుపచ్చ దుస్తులు వేస్తారు. సాధారణంగా అన్ని ఆస్పత్రుల్లోనే ఇవే రంగులు ఉంటాయి. దీని వెనుకున్న కారణమేంటీ..? రోగిపై ఈ రంగుల ప్రభావం ఉంటుందా..?
Turkey Earthquake: టర్కీలో భూకంపం.. ఆస్పత్రిలో శిశువుల్ని కాపాడేందుకు నర్సులు ఏం చేశారంటే?
గాజియన్టెప్ పట్టణంలోని ఆస్పత్రిలో కూడా కొందరు శిశువులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో శిశువులు చికిత్స తీసుకుంటున్నప్పుడు భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఐసీయూలోని ఇంక్యుబేటర్లలో చాలా మంది శిశువుల
Maharashtra Nurses : మహారాష్ట్రలో నర్సుల సమ్మె
ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు.
AP Govt : వైద్య శాఖలో 20వేల పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా �
కరోనా సోకి 162డాక్టర్లు..107నర్సులు..44 ఆశా వర్కర్లు మృతి
Covid-19 దేశంలో కరోనా వైరస్ సోకడం వల్ల 162మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. దేశంలో ఎంతమంది డాక్టర్లు,నర్సులు,ఆశా వర్కర్లు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు అని ఓ సభ్యు�
తెలంగాణలో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా
Corona vaccination arrangements: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరింది వ్యాక్సిన్. మిగతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన�
వారియర్స్పై కరోనా పంజా, 2వేల 500మంది వైద్య సిబ్బందికి కొవిడ్, రాష్ట్రమే రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�
బెంగళూరులో భయానకం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల తీవ్ర కొరత
కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయ
కరోనా ఉన్నా లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్, ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా �
INDIGO ఆఫర్..ఛార్జీలపై 25 శాతం తగ్గింపు..వారికి మాత్రమే
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా టైం నడుస్తోంది. లక్షలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా కొనసాగుతోంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ఆరోగ్యం కోసం ప్రభుత్వా