Home » O. Panneerselvam
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ తీరు, అసెంబ్లీ స్పీకర్ అప్పావు తీరు పట్ల పట్ల ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మాజీ సీఎం ఈ.పళనిస్వామి నేతృత్వంలో నిరసన తెలిపారు. అయితే, ఇవాళ వారంతా అసెంబ్లీకి నల్ల చొక్కాలు వేసుకుని వస్తే మాజీ స�
వారిలో పన్నీర్ సెల్వం ఇద్దరు కుమారులు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్, జయపార్దీప్, మాజీ మంత్రి నటరాజన్, కే కృష్ణమూర్తి, మరుధు అలగురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి ఇంతకు ముందే తొలగించిన విషయం తెలిసిం�
అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని చూస్తోన్న చిన్నమ్మ "శశికళ"కు గట్టి ఎదురెదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి
edappadi palaniswami : తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మాని�