Home » observers
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీ�
మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్, పీవీ మోహన్ - నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ, సీడీ మేయప్పన్ - జహీరాబాద్, బీఎం.నాగరాజ - నిజామాబాద్ నియమించారు.
ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పి�