Home » occupy
Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్పాత్ మార్గంలో వీ
man occupied 240 Acres land in Vikarabad: హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ కుంభకోణం బయటపడింది. సాజిద్ నవాబ్ అనే వ్యక్తి ఏకంగా 240 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. వికారాబాద్ అడవుల్లో దర్జాగా ప్రభుత్వ భూమిని లాక్కున్నాడు. కబ్జా మాత్రమే కాదు అక్కడ సమాంతర ప్రభుత్వాన�
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు.