Home » october 2
సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్విట్ దక్షిణాదిలో హాట్ టాపిక్ అయ్యింది.
అక్టోబర్ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. మంగళవారం (ఆగస్టు 18
భారత జాతిపిత మహాత్మా గాంధీ. మంచి పనులు చేసిన వారిని మహాత్ములంటాం. కానీ బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి భరతమాతన విముక్తి చేసిన గాంధీజీ భారతదేశానికి మహాత్ముడయ్యాడు. ఒక్క భారతే కాదు ప్రపంచ దేశాలన్ని గాంధీజీని మహాత్ముడిగా పిలుస్తున్నాయి. దానికి అ
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకవస్తున్నారు. ప్రజల చెంతకే ప�