Home » ODI World Cup 2025
మహిళల వన్డే ప్రపంచకప్ 2025(Womens ODI World Cup 2025)కు మొత్తం మహిళా అధికారులతో కూడిన బృందాన్ని ఐసీసీ ప్రకటించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (ODI World Cup 2025) ఓపెనింగ్ సెర్మనీ సెప్టెంబర్ 30న గౌహతిలోని బార్సపరా స్టేడియంలో నిర్వహించనున్నారు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులతో పాటు టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.