ODISA

    కెమెరామెన్ కు చేయి అందించిన రాహుల్

    January 25, 2019 / 08:00 AM IST

    ఒడిషాలో ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించేందుకు  శుక్రవారం(జనవరి 25, 2019) ఒడిషా రాజధాని భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే ఈ సమయంలో రాహుల్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ కెమెరామెన్ మెన్ మెట్లపై న�

10TV Telugu News