ODISA

  • Security Guard : రోగికి ఇంజెక్షన్ ఇచ్చిన సెక్యూరిటీ గార్డు.. వైరల్ ఫోటో

    September 10, 2021 / 04:20 PM IST

    ఆసుపత్రికి వచ్చిన రోగికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Lovers: కొద్దిరోజుల్లో పెళ్లి.. ప్రియుడితో కలిసి

    April 20, 2021 / 10:40 AM IST

    పెళ్ళికి సమయం దగ్గర పడుతున్న సమయంలో ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకనో, ప్రియుడిని వదులుకోలేకనో తెలియదు కానీ ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు

  • అదే కుటుంబంలో ప్రాణాలు కోల్పోయిన మరో ముగ్గురు

    August 2, 2020 / 09:15 PM IST

    విశాఖ షిప్ యార్డ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం మరో మూడు ప్రాణాలు కోల్పోయింది. ఘటన గురించి తెలిసిన వారెవరైనా…

  • అగ్ని-2 పరీక్ష విజయవంతం

    November 17, 2019 / 05:29 AM IST

    అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.

  • తొలి ఆదివాసీ మహిళా పైలట్…చరిత్ర సృష్టించిన అనుప్రియా

    September 9, 2019 / 06:09 AM IST

    కమర్షియల్‌ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్‌ గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23ఏళ్ల అనుప్రియ లక్రాకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా…

  • కొరియర్ పార్శిల్ లో కోబ్రా

    August 26, 2019 / 07:47 AM IST

    ఓ వ్యక్తికి వచ్చిన కొరియర్ పార్శిలో కోబ్రా పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. శనివారం(ఆగస్టు-24,2019) ఒడిషా రాష్ట్రంలోని మయుర్బంజ్ జిల్లాలోని రాయ్ రంగపూర్ లో ఈ ఘటన జరిగింది. తనకు వచ్చిన కొరియరన్…

  • పైలెట్ లేని ఎయిర్ క్రాఫ్ట్ : అభ్యాస్ టెస్ట్ విజయవంతం

    May 14, 2019 / 04:39 AM IST

    అభ్యాస్‌–హైస్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌(HEAT) అనే డ్రోన్‌ ను భారత్‌ సోమవారం(మే-13,2019) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ లో ని ఇంటర్మ్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ పరీక్షను DRDO విజయవంతంగా నిర్వహించింది. ఈ…

  • మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

    April 18, 2019 / 11:22 AM IST

    ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

  • ఒడిషా తీరంలో..క్షిపణి ప్రయోగం సక్సెస్

    February 26, 2019 / 03:46 PM IST

    భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం ఒడిషా తీరంలో సక్సెస్ అయింది. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో…

  • మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

    January 25, 2019 / 08:34 AM IST

    ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుందని శుక్రవారం(జనవరి 25,2019) రాహుల్ అన్నారు. కానీ ఒక్కరికి కూడా బయటకి మాట్లాడే ధైర్యం లేదన్నారు.…

10TV Telugu News
google preferred