Home » odisha cm naveen patnaik
ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీ�
ఒడిశా, ఏపీ ముందడుగు
ఒడిశా, ఏపీ సీఎంల భేటీలో కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఒడిషా ముఖ్యమంత్రి నవాన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై వారిద్దరూ చర
జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.
దేశంలో కరోనాపై సమర్థవంతంగా పోరాడుతున్న ముఖ్యమంత్రుల్లో ఒకరు నవీన్ పట్నాయక్. కరోనా వైరస్పై యుద్ధం చేస్తున్న ఒడిశా ప్రభుత్వం కరోనా పాజిటావ్ కేసులను పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్పై పోరాటంలో వైద్యులు మరియ
ఎన్నికల వేళ ఈసీ దూడుకు పెంచింది. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. పోలీసుల వాహన తనఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండటంతో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లే లక్ష్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్