-
Home » Odisha Train Tragedy
Odisha Train Tragedy
Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదంలో 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
Odisha train tragedy : ఒడిశా రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడచినా…ఇంకా 29మంది మృతదేహాలను గుర్తించలేదు
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
Railway Board orders: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్: రైల్వే సిగ్నల్కు ఇక డబుల్ లాక్
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిగ్నలింగ్ వ్యవస్థకు డబుల్ లాక్ చేయాలని రైల్వేబోర్డు అధికారులను ఆదేశించింది....
Newlywed couple reunites: ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో కలిసిన నవ దంపతులు
ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన నవ దంపతులు ఎట్టకేలకు ఆసుపత్రిలో కలిశారు.హౌరా నివాసి అయిన మహ్మద్ రఫీక్, దీపికా పాలి వివాహం జరిగి మూడు రోజులే అయింది. నవ దంపతులు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా భారీ ప్రమాదానికి గురయ
Coromandel Express Accident : కోరమాండల్ రైలు ప్రమాదం.. 70మంది మృతి, 350మందికి పైగా గాయాలు, ఏపీలో హెల్ప్ లైన్ నెంబర్లు
Coromandel Express : కోరమాండల్ రైలు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు, గాయపడ్డ వారి హాహాకారాలు మిన్నంటాయి
Coromandel Express Accident : ఘోర రైలు ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం
Coromandel Express Accident : ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.