Home » Odisha Train Tragedy
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిగ్నలింగ్ వ్యవస్థకు డబుల్ లాక్ చేయాలని రైల్వేబోర్డు అధికారులను ఆదేశించింది....
ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన నవ దంపతులు ఎట్టకేలకు ఆసుపత్రిలో కలిశారు.హౌరా నివాసి అయిన మహ్మద్ రఫీక్, దీపికా పాలి వివాహం జరిగి మూడు రోజులే అయింది. నవ దంపతులు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా భారీ ప్రమాదానికి గురయ
Coromandel Express : కోరమాండల్ రైలు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు, గాయపడ్డ వారి హాహాకారాలు మిన్నంటాయి
Coromandel Express Accident : ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.