Home » Odisha
ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏకాదశి వరకు కొనసాగుతుంది.
అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.
సీఆర్పీఎఫ్, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడిక
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతితో చాలాకాలంగా సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే శుక్రవారం రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవటానికి రావాలి. కానీ ఆయన గైర్హాజరు అవటంతో ఆయన ప్రియురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఒడిశా రాష్ట్రంలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు వింతగా ప్రవర్తించింది. ఒక వృధ్దురాలిపై దాడి చేసి చంపింది. ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడకూ వచ్చి చితిపై ఉన్న మృతదేహాన్ని లాగి కింద పడేసి మరోసారి తొక్కి అక్కడి నుంచి వెళ్�
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మల్కన్ గిరి జిల్లాలోని నాలుగు గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు 180 మంది పోలీసులు ముందు లొంగిపోయారు.
బావిలో పడిన చిరుత పులి ఎట్టకేలకు తన ప్రాణాలను కాపాడుకుంది. అటవీ అధికారుల సహాయంతో నిచ్చెన ఎక్కుకుంటూ పైకెక్కింది.. హమయ్య ప్రాణాలతో బయటపడ్డా అనుకుంటూ దరిదాపుల్లో కనిపించకుండా పరుగు లంకించుకుంది.
భారత్ లో తొలి K-పాప్ స్టార్ గా ఒడిశా యువతి రికార్డు సృష్టించింది. అంతేకాదు..కొరియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.
ఒడిశా రాష్ట్రంలో హోం గార్డులకు నెలకు తొమ్మిది వేల రూపాయలే జీతంగా ఇస్తుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ జీతం ఇవ్వడమంటే దోపిడీతో సమానమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీని కలవనున్నారు. జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉండడం, అలాగే, ఒడిశాలో నాలుగు రాజ్యసభ సీట్లకూ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ మోదీని నవీన్ పట్నాయక్ కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.