Home » Odisha
Cyclones దేశంలో ఏ రాష్ట్రంకు తుపానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తుపానులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు ..
దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును సస్పెండ్ చేశారు.
బెర్హం పూర్ కి చెందిన సాగర్ ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు. జలపాతం దగ్గర చిత్రీకరణ చేసేందుకు వెళ్లాడు.
క్షిపణి ఆధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. డీఆర్డీఓ, సాయుధ దళాలు, ఇందులో భాగస్వామ్యమైనవారికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
కాలేజీ అధికారులు కానీ పోలీసులు కానీ నిందితుడైన ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె వేదన మరింత పెరిగిందని స్నేహితులు అన్నారు.
వ్యక్తులను నమ్మించేందుకు ఫోర్జరీ చేసిన అడ్మిట్ కార్డులు, నకిలీ పరీక్షలు, మెడికల్ టెస్టులు చేయించాడని తేలింది.
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.
ఆలయం సమీపంలో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ముకేశ్ మహాలింగ్ తెలిపారు.
అధికారుల రాకను గమనించిన చీఫ్ ఇంజినీర్.. నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు పడేసేందుకు ప్రయత్నించాడు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు.