Home » Odisha
కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి ఒడిశా ప్రభుత్వం ‘వెడ్డింగ్ కిట్స్’ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి కిట్లను అందించడం దేశంలోనే మొట్టమొదటిసారి. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని ఒడిశా సర్కారు అమలు చేయనుంది. ఈ కిట్ల ద్వారా కుటుంబ నియంత్రణపై అవ�
వృద్ధుడిని కుటుంబ సభ్యులే కొట్టి చంపిన ఘటన ఒడిశాలో జరిగింది. చిన్న వివాదం కారణంగా వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, సోదరుడు కలిసి స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపారు.
ప్రముఖ ఒడిషా హీరో బబుషాన్ మొహంతి పర్సనల్ లైఫ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో తనదైన శైలిలో ఓ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ద్రౌపది ముర్ముకు ఆయ�
భార్య శీలంపై అనుమానంతో ఒక వ్యక్తి... భార్య తలనరికి అది పట్టుకుని 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
చీమల పచ్చడి. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లోనూ, ఒడిశాలోని మయూర్భంజ్లోనూ.. ఎక్కువగా ఈ చీమల చట్నీకి డిమాండ్ ఉంది. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్ డా అని పిలుస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఈ చట్నీ మ
వయసు కేవలం సంఖ్య మాత్రమే.. కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వయసు మీద పడిన పలువురు వ్యక్తులు నిరూపించారు. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. 58ఏళ్ల వయసులో ఓ ఎమ్మెల్యే టెన్త్ పాస్ అయ్యారు.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ సినిమా ఇన్పిరేషన్తో కొందరు దొంగలు స్కూల్లోని కంప్యూటర్లు, ప్రింటర్, ఎత్తుకుపోయారు.
ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు ఝా
ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏకాదశి వరకు కొనసాగుతుంది.