Home » Odisha
Odisha: తన జీతితాంతం యాచించగా వచ్చిన లక్ష రూపాయల డబ్బును జగన్నాథ గుడికి విరాళంగా ఇచ్చింది ఒక మహిళ. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఉన్న ఫుల్బాని అనే గ్రామంలో జగన్నాథుడి గుడి ఉంది. ఆ గుడికే తన సొత్తు మొత్తాన్ని ధారాదత్తం చేసింది. ఆ మహిళ పేరు తుల బెహెర. వ
భార్యమీద అలిగి 42ఏళ్లుగా అన్నం మానేసాడు ఓ భర్త. ఆ భర్త పేరు రామచంద్ర. భార్య సీత. సీతమీద అలిగి 42 ఏళ్లుగా అన్నం తినటం మానేశాడు భర్త.
నేను ఎవరినీ విడిచిపెట్టను, నాకు 30 నిమిషాలు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ అన్నారు.
బెంగాల్ రేడియో క్లబ్ కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పాటిగ్రామ్లో బరాల్ కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. బరాల్కు ముగ్గురు కుమారులు ఉన్నారు. మీ తండ్రి బతికే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చారు.
ఒడిశాలో ఘోర ప్రమాదం సంభవించింది. కొరాయి రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఏకంగా ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి తన సొంతరాష్ట్రమైన ఒడిశా వచ్చారు. పూరీ క్షేత్రంలో అడుగుపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం (నవంబర్ 10,2022) భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఒడిశాలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గురువారం పూరీ జగన్నాథుడి సన్నిధికి రాష్ట్రపతి కాలినడకన వెళ్లారు. చాపర్ దిగి సుమారు రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాష్�
ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
లోకో పైలట్ లేకుండానే రైలు ప్లాట్ఫామ్ నుంచి వెళ్లిపోయిన ఘటన తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది. కోరాపుట్ పట్టణ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.