Home » Odisha
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంఖ్య ఇప్పటికే 54శాతం ఉంది. అయితే తాజా కులాల చేరికతో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది నవీన్ నేతృత్వంలోని బిజూ జనతా దశ్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నవీన్ పట్నాయక్ తాజాగా ఎస్ఈ�
మహిళా క్రికెటర్ మృతదేహం కలకలం రేగింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వెయిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం గురుడిఝాటియాలోని అడవిలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. భారత్ సరిహద్దు దేశాలు తోక జాడిస్తున్న క్రమంలో భారత్ క్షిపణుల పరీక్షల్లో సక్సెస్ అవుతూ..భారత్ దాయాది పాకిస్థాన్ తో పాటు చైనాకు కూడా చెక్ పెడుతోంది. ఈక్రమంలో మరో క్షిపణి ప్రయోగంలో భారత్ సక్సెస్ అ�
ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
ఇటీవలే రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. వీరి మరణానికి సంబంధించిన మిస్టరీ వీడకముందే మరో రష్యన్ పౌరుడు మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
రష్యా చట్ట సభ ప్రతినిధి పావెల్ ఆంటోవ్ భారత్ లో మృతి చెందారు. ఒడిశాలోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన 65వ పుట్టిన రోజు జరుపుకునేందుకు పావెల్ ఇండియాలో పర్యటిస్తున్నారు.
చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
మద్యం కోసం నడిరోడ్డుమీద అంబులెన్సు ఆపేసాడు డ్రైవర్. మద్యం షాపు వద్ద బాటిల్ కొనుక్కుని..తనో ‘పెగ్గు’ వేసుకుని పేషెంటుకో ‘పెగ్గు’..ఇచ్చాడు. అదేమని ప్రశ్నించినవారిపై వాగ్వాదానికి దిగి రచ్చ రచ్చ చేశాడు.
పాఠశాలలో క్రీడాపోటీలు జరుగుతున్న సమయంలో జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది.
‘అగ్ని-5 క్షిపణి’ 7,000 కిలోమీటర్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఇది అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలదు. గతంలోకంటే దీని బరువును శాస్త్రవేత్తలు తాజాగా 20 శాతం తగ్గించారు.