Home » Odisha
ఈ గ్రామాలు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటాయి. అయితే ఈ గ్రామాలు ఇటు ఆంధ్రావా? అటు ఒడిశావా? అనే వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
ఒక్క పిడుగు పడితేనే దాని ధాటికి హడలిపోతాం. అటువంటిది కేవలం అరగంటలో పదుల సంఖ్యలో కాదు వందలు కూడా కాదు వేల సంఖ్యలో పిడుగులు పడ్డాయి ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో. అది పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా 5.450 పిడుగులు
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు కొత్త కూటముల కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత కూటమి కోసం ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కా�
ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరుడు పాదయాత్రగా వెళ్లి వధువు మెడలో మూడు ముళ్లు వేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు ఇంటికి వెళ్లటానికి నాలుగు కార్లు ఏర్పాటు చేసుకున్నా వరుడు రాత్రి అంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి వధువు ఇంటికెళ్లి వివాహ
ఒడిశాలోని సముద్ర తీరంలో గూఢచర్య పావురాన్ని గుర్తించారు. ఈ పావురం కాళ్లకు కెమెరా, మైక్రో చిప్లు కట్టి ఉన్నాయి. అయితే, ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనికాలుకు ఈ పరికరాలను బిగించారు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమ
ఆరోగ్య మంత్రి నాబా హత్య సందర్భంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రతిపక్ష నేత మిశ్రా సహా ఇతర బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ఘెరావ్ చేయడాన్న�
ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో బెల్జియం జట్టుపై పెనాల్టీ షూటౌట్లో జర్మనీ విజయం సాధించింది. ఫైనల్ ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఒడిశాలోని భువనేశ్వర�
ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర�